YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కిరాణా దుకాణలను తనిఖీ చేసిన మంత్రి వనిత

కిరాణా దుకాణలను తనిఖీ చేసిన మంత్రి వనిత

కిరాణా దుకాణలను తనిఖీ చేసిన మంత్రి వనిత
ఏలూరు మార్చి 30 
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పలు మెడికల్ షాపులు, పచారి సరుకుల దుకాణాలను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల వద్ద ధరల పట్టి ఏర్పాటు చెయ్యాలని అన్నారు మంత్రి తానేటి వనిత.ప్రభుత్వ నిర్దేశించిన ధరలకే సరుకులు విక్రయిస్తున్నారా లేదా అని స్వయం గా పరిశీలించామని తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద సర్వర్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మ్యాన్యువల్  పద్ధతి లో రేషన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని  అన్నారు.వ్యాపారస్తులు ఎవరైనా అధిక ధరలకు నిత్యావసర సరుకలను పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తనేటి వనిత తెలిపారు.

Related Posts