YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 కూరగాయలు, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటం రెడ్డి

 కూరగాయలు, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటం రెడ్డి

 కూరగాయలు, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటం రెడ్డి
నెల్లూరు మార్చి 31,
స్థానిక నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోట రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందల వలస కూలీలకు మంగళవారం ఐదు రోజులకు సరిపడా కూరగాయలు మరియు పెరుగు ప్యాకెట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లాక్ డౌన్ పాటిస్తున్న పేదలు, వలస కూలీలు ఇబ్బందులకు గురి కాకూడదనే సంకల్పంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కరోనా వైరస్ కారణంగా నెల్లూరు జిల్లాలో ఏ ఒక్కరూ మరణించ కూడదు అనే ఆశయంతో లాక్ డౌన్ సంపూర్ణంగా పాటించాలని కోరుతున్నామని తెలియజేశారు.

Related Posts