YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం  అంజాద్ బాషా 

ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం  అంజాద్ బాషా 

ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం  అంజాద్ బాషా 
పీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా ఢిల్లీ ప్రార్థనలకు మార్చి 3న ఢిల్లీ నుంచి తిరిగి వచ్చానని.. 4న కేబినెట్ సమావేశంలో పాల్గొన్నానని.. 5 నుంచికడపలోనే ఉన్నానని తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ మర్కజ్‌ నిజాముద్దీన్‌ సమావేశాలు కలకలంరేపుతున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 2వేలమందికిపైగా హస్తినకు వెళ్లినట్లు తేలింది. వారిలో ఎక్కువమందికి కరోనా పాజిటివ్ తేలింది..  ఇదిలా ఉంటే.. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారని సోషల్ మీడియాతో పాటూ మరికొన్ని మీడియాల్లో వార్తలు రావడంతో   ఆయన స్పందించారు.. వివరణ ఇచ్చారు. తెలంగాణలో ఏకంగా ఆరుగురు చనిపోయారు. అలాగే మర్కజ్‌కు వెళ్లిన వారి వివరాలను ఆరా తీస్తున్న అధికారులు ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు.

Related Posts