Highlights
- ఓం...నమో...వేంకటేశాయా...
- తిరుమల దర్శనం
- తేదీ 04.04.2018 బుధవారం
- ఈ రోజు రద్దీ: సాధారణం
ఉదయం 5 గంటల సమయానికి సర్వదర్శనం కోసం 2కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులుఉదయం 8-9 గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం8 గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న మార్చి 03 న 68,232 మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.
నిన్న 23,244 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిననగదు కానుకలు ₹ 3.56 కోట్లు
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 24.69 లక్షలు
బుధవారం ప్రత్యేక సేవ:సహస్రకలశాభిషేకం
ఆలయ నిత్య కార్యక్రమాలు..
ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00తోమాలసేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15కొలువు, పంచాంగశ్రవణం(బంగారు వాకిలి లోపల)(ఏకాంతం)
ఉ. 4.15 - 5.00మొదటి సహస్రనామార్చన(ఏకాంతం)
ఉ. 6.00 - 8.00ప్రత్యేక సేవ: సహస్రకలశాభిషేకం, రెండో అర్చన (ఏకాంతం),ఘంటారావం
ఉ. 9.30 - సా. 7.00సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00శుద్ధి, రాత్రి కైంకర్యాలు,
(ఏకాంతం),రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00సర్వదర్శనం
రా. 1.00 - 1.30శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు రా. 1.30 ఏకాంతసేవ