YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 మహేష్ బ్యాంక్ విరాళం

 మహేష్ బ్యాంక్ విరాళం

 మహేష్ బ్యాంక్ విరాళం
హైదరాబాద్ ఏప్రిల్ 1
కరోనా వైరస్ నివారణ సహాయక చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల కోసం తమ వంతు సాయంగా మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్  ప్రతినిధులు రమేష్ కుమార్ బంగా , పురుషోత్తం దాస్ మందానా, ఉమేష్ చంద్ అసావా లు మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని కలిసి రూ.50 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధి కోసం అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విపత్తు సమయంలో తోడ్పాటునివ్వండి.  నియంత్రణే కరోనా నివారణకు ఏకైక మార్గమని అన్నారు.  వ్యాధి లక్షణాలు ఉన్నవారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. - విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారు వివరాలు తెలిపి ప్రభుత్వానికి సహకరించాలి. - ఎవరి వివరాలు అయినా తెలిస్తే ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.  ఆపత్కాలంలో మీ తోడ్పాటు అన్నార్ధులకు అండ అవుతుందని అన్నారు.

Related Posts