YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

జియో పేమెంట్ బ్యాంకు సేవలు ఆరంభం..!!

జియో పేమెంట్ బ్యాంకు సేవలు ఆరంభం..!!

                 ఆలస్యంగా వచ్చినా  ఒక  ఏడాదిలోనే  జియో డేటా విప్లవం  సృష్టించింది. ఏప్రిల్ 3 నుంచి JIO పేమెంట్ సేవలు ఆరంభం అయినట్టు అని రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నిన్న ఒక నోటిఫికేషన్ లో తెలిపింది..JIO  పేమెంట్ బ్యాంకు ఇప్పుడు ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా చెలింపుల సేవల కోసం గాను పేమెంట్ బ్యాంకుల  ఏర్పాటు  చేసుకునేందుకు 11 సంస్థలకు లైసెన్స్ ఇచ్చింది.
                 తొలుత Bharti AIRTEL సంస్థ గత  ఏడాది  నవంబర్ లో పేమెంట్ బ్యాంకు సేవలను ప్రారంభించిన తొలి కంపెనీగా నిలిచింది. తరువాత  ఏడాది  మే నుంచి  PAYTM  పేమెంట్  బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి . రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా త్వరలోనే పోస్టల్ విభాగంలో కూడా ఈ సేవలను ఆరంభించనున్నటు సమాచారం .

Related Posts