YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

కరోనా యువకుల మరణ సంఖ్య పెరుగుతోంది  ప్రపంచ ఆరోగ్య సంస్థ 

కరోనా యువకుల మరణ సంఖ్య పెరుగుతోంది  ప్రపంచ ఆరోగ్య సంస్థ 

కరోనా యువకుల మరణ సంఖ్య పెరుగుతోంది  ప్రపంచ ఆరోగ్య సంస్థ 
వాషింగ్టన్ ఏప్రిల్ 05
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్.. యువత ప్రాణాలను కూడా బలితీసుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ఇంతకాలం ఈ వైరస్ వల్ల వృద్ధులే మరణిస్తారని, వయసులో ఉన్నవారికి వైరస్ సోకినా కోలుకుంటారని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని, రోజులు గడిచేకొద్దీ ఈ వైరస్ సోకి ఐసీయూలో చేరుతున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్ధకు చెందిన మరియా కేర్ఖోవే శనివారం వెల్లడించారు. కరోనా వల్ల వృద్ధులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని, కానీ ఇటీవలి కాలంలో వైరస్ యువతరాన్ని కూడా బలిగొంటోందని ఆమె పేర్కొన్నారు.

Related Posts