YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరొనపై పోరాటంలో ఐక్యతను చాటేందుకు దీపకాంతులతో వెలిగిపోతున్న భారతావని..

కరొనపై పోరాటంలో ఐక్యతను చాటేందుకు దీపకాంతులతో వెలిగిపోతున్న భారతావని..

భారత్ కరొనపై పోరాటంలో ఐక్యతను చాటేందుకు దీపకాంతులతో వెలిగిపోతున్న భారతావని..
కరోనా‌పై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలంతా  జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తో  ఐక్యతను చాటారు . రాష్ట్రపతిరామ్నద్ కోవింద్ తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా,  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. ప్రజలు కూడా జ్యోతులు వెలిగించి ఐక్యత చాటుకున్నారు.  కరోనా ఇండియాని వదలిపో  అంటూ నినాదాలు  చేశారు. ఈ కార్యక్రమంతో దీప కాంతులతో భారతావని వెలిగిపోయింది. కరొనపై పోరాటంలో ఐక్యతను ప్రపంచాన్ని చాటింది 

Related Posts