YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

కిరాణా దుకాణాల యజమానులపై కేసు

కిరాణా దుకాణాల యజమానులపై కేసు

కిరాణా దుకాణాల యజమానులపై కేసు
హైదరాబాద్ ఏప్రిల్ 8 
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు కాలనీలో ఉన్న రెండు కిరాణా దుకాణాల యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సామజిక దూరం పాటింపజేయడంలో నిర్లక్ష్యం వహించడంతో కేసులు నమోదు చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా ఇప్పటికే పలు మార్లు కిరాణా దుకాణాల వద్ద వినియోదారులను సామజిక దూరం పాటించేలా చూడాలని పోలీసులు కోరారు. అయినప్పటికీ దుకాణదారులు పట్టించుకోకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.  
 

Related Posts