YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్‌లో 6 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

భారత్‌లో 6 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

భారత్‌లో 6 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య
న్యూఢిల్లీ ఏప్రిల్ 9
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 6 వేలు దాటింది. మొత్తం 6098కి కరోనా సోకింది. 184 మంది చనిపోయారు. 479 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 163 మందికి కరోనా సోకగా ఒక్క ముంబైలోనే 143 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకూ 72 మంది చనిపోయారు.అటు మధ్యప్రదేశ్‌లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. కరోనాతో డాక్టర్ చనిపోయారు. దీంతో మధ్యప్రదేశ్‌లో మరణాల సంఖ్య 22కు పెరిగింది.
 

Related Posts