YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

 ముఖ్యమంత్రులతో ప్రధాని మాటామంతి

 ముఖ్యమంత్రులతో ప్రధాని మాటామంతి

 ముఖ్యమంత్రులతో ప్రధాని మాటామంతి
న్యూఢిల్లీ ఏప్రిల్ 11 
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కూడా ప్రజారోగ్యానికే పెద్ద పీట వేయాలన్న ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.  పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ కొనసాగించాలని ప్రధానికి సూచించారు. అయితే ఇందులో పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. ప్రధాని మాట్లాడుతూ తాను నిరంతరం మీకు అందుబాటులోనే ఉంటా. ఏ ముఖ్యమంత్రైనా నాతో మాట్లాడవచ్చు. కరోనా విరుగుడుకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు. అందరం కలిసి కరోనాపై విజయం సాధిద్దామని అన్నారు.  భేటీలో మేజారిటీ ముఖ్యమంత్రులు లాక్ డౌన్ కొనసాగించాలని అభిప్రాయాలు వ్యక్తం చేసారు.  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా లాక్ డౌన్ పొడిగింపుకు మోదీ సమ్మతించారని, ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ట్వీట్ చేశారు.
 

Related Posts