YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మంగళవారం ప్రధాని ప్రసంగం

మంగళవారం ప్రధాని ప్రసంగం

మంగళవారం ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ ఏప్రిల్ 13
ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఉదయం జాతి నుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ వ్యాప్త లాక్ డౌన్ రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా పొడగింపుపై రేపు ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ విషయంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పొడగింపును కోరుతుండగా, కొన్ని రాష్ట్రాల సీఎంలు మాత్రం సడలించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే మూడు జోన్లుగా కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా లాక్ డౌన్ సడలింపు అన్న ప్రతిపాదనపై కూడా కేంద్రం పరిశీలిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో మోడీ రేపు చేయబోయే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Posts