YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

కరోనా కాలంలో ఉగ్రవాద సంస్థల్లో జిహాదీల రిక్రూట్‌మెంట్

కరోనా కాలంలో ఉగ్రవాద సంస్థల్లో జిహాదీల రిక్రూట్‌మెంట్

కరోనా కాలంలో ఉగ్రవాద సంస్థల్లో జిహాదీల రిక్రూట్‌మెంట్
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 13 
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్థుత తరుణంలో పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదసంస్థలు జిహాదీలను రిక్రూట్‌మెంట్ చేస్తున్నాయని సౌత్ ఏసియా డెమోక్రటిక్ ఫ్రంట్ రీసెర్చ్ డైరెక్టరు డాక్టర్ సియజ్ ఫ్రైడ్ వోల్ప్ వెల్లడించారు. దక్షిణ ఆసియా పరిధిలోని ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో కరోనా వైరస్ విపత్తు కారణంగా తమ జీవనోపాధి కోల్పోయిన యువతను ఆకర్షించి వారిని జిహాదీలుగా ఉగ్రవాదసంస్థల్లో చేర్చడానికి ఉగ్రవాద సంస్థలు ప్రచార, రిక్రూట్ మెంట్ కార్యక్రమాలు చేపట్టాయని తేలింది.కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్న ప్రస్థుత కష్టకాలంలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు యువకులకు తినడానికి భోజనం, కొంత డబ్బు ఇచ్చి వారిని తమ సంస్థల్లో చేర్చుకుంటున్నారని సమాచారం. కరోనా వల్ల యువత ఉపాధికి విఘాతం కలిగిన తరుణాన్ని ఆసరాగా తీసుకొని ఉగ్రవాదులు జిహాద్ ప్రచారంతో ఉగ్రసంస్థల్లో వారిని చేర్చుకుంటున్నారని 

Related Posts