YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

వీహెచ్ పై పోలీసు కేసు

వీహెచ్ పై పోలీసు కేసు

వీహెచ్ పై పోలీసు కేసు
హైదరాబాద్ ఏప్రిల్ 14
కాంగ్రెస్ నేత హనుమంతరావు పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అయన లాక్ డౌన్ ను ఉల్లంఘించి అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసారు. కరోనా వ్యాధి నివారణకు లాక్ డౌన్ అమలు నిబంధనను అయన  ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. అయనపై 188,269 సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. లాక్ డౌన్ నేసధ్యంలో ట్యాంక్ బండ్ చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలు ఎవ్వరు అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ కు రావొద్దని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ట్యాంక్ బండ్ కు వస్తే కేసుల నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Related Posts