YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణ పధకాన్ని సాధించిన మీరాబాయి చాను..!!

కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణ పధకాన్ని సాధించిన మీరాబాయి చాను..!!

ఆస్ట్రేలియా లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల లో భారత జెండ రెపరెపలాడింది. 48 కేజీ ల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పోటీ పడ్డ సాయిఖోమ్ మీరాభాయి చానూ మిగతా వారి కన్నా మిన్నగా రాణించి స్వర్ణ పథకాన్ని ఎగరవేసుకుని పోయింది. ఈ పోటీలలో భారత్ కు లభించిన మొదటి స్వర్ణ పధకం ఇదే. ఆమె స్నాచ్ విభాగం లో వరుసగా  80 , 84 ,86  కిలోలు,క్లీన్ అండ్ జర్క్ విభాగం లో వరుసగా  103 , 107 ,110 కిలోల బరువును ఎతింది. మొత్తం 196 కిలోల బరువును ఎత్తి కామన్వెల్త్ క్రీడలలో రికార్డు నెలకొలిపింది. 

మీరాభాయ్ చానుని ప్రశంసించిన ప్రముఖులు మేరికోమ్, వీరేంద్ర సెహ్వాగ్, కుషుబూ సుందర్, అమితాబచ్చన్, కవిత కల్వకుంట్ల

Related Posts