YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైళ్లు రద్దు

రైళ్లు రద్దు

రైళ్లు రద్దు
న్యూఢిల్లీ ఏప్రిల్ 14 
దేశ వ్యాప్త లాక్ డౌన్ ను వచ్చే నెల 3వ తేదీ వరకూ పొడిగించిన నేపథ్యంలో అన్ని ప్రయాణీకుల రైళ్లూ రద్దయ్యాయి.  ఈ మేరకు భారత రైల్వేస్ కొద్ది సేపటి కిందట ఒక ప్రకటన విడుదల చేసింది. మే 3వ తేదీ వరకూ దేశంలో అన్ని ప్రీమియమ్, మెయిల్, ఎక్స్ ప్రెస్, పాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అన్ని సబర్బన్ రైళ్లు కోల్ కతా మెట్రో, కొంకణ్ రైల్వే సహా అన్ని రైలు సర్వీసులు రద్దు అయ్యాయని పేర్కొంది.
 

Related Posts