YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

 ప్రధానితో ఈరోజు ఉదయం మాట్లాడా

 ప్రధానితో ఈరోజు ఉదయం మాట్లాడా

 ప్రధానితో ఈరోజు ఉదయం మాట్లాడా
-  చంద్రబాబు
హైదరాబాద్ ఏప్రిల్14
కరోనా నియంత్రణ చర్యలపై ప్రధానికి ఇటవల రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేశా.. ఆయనతో మాట్లాడాలని అడిగాను. అయితే, ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ప్రధాని నాకు ఫోన్ చేశారు.  ఆయనతో నా ఆలోచనలు పంచుకున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.
 

Related Posts