YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

మే 3 వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల పొడిగింపు

మే 3 వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల పొడిగింపు

మే 3 వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల పొడిగింపు
తిరుమల ఏప్రిల్ 14
కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం  కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల నిర్ణయాన్ని మే 3వ తేదీ వరకు పొడిగించడమైనది. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం కైంకర్యాలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయి.   ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇదివరకే ఏప్రిల్ 14వ తేదీ వరకు శ్రీవారి దర్శనాన్ని నిలుపుదల చేసిన విషయం విదితమే.
 

Related Posts