రాజ్యంగ నిర్మాతకు నివాళు అర్పించిన చంద్రబాబు
హైదరాబాద్ ఏప్రిల్ 14
మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ భీంరావు అంబెడ్కర్ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తన నివాసంలో అంబేద్కర్ విగ్రహనికీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కుడా పాల్గోన్నారు.