YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 420 బ్యాచ్ ఆఖరికి జడ్జిలను బెదిరించే స్థాయికి వెళ్లింది  బుద్దా వెంకన్న

 420 బ్యాచ్ ఆఖరికి జడ్జిలను బెదిరించే స్థాయికి వెళ్లింది  బుద్దా వెంకన్న

 420 బ్యాచ్ ఆఖరికి జడ్జిలను బెదిరించే స్థాయికి వెళ్లింది
 బుద్దా వెంకన్న
అమరావతి ఏప్రిల్ 16
420 బ్యాచ్ ఆఖరికి కోర్టులను, జడ్జిలను బెదిరించే స్థాయికి వెళ్లిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శించారు. వీళ్లపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ‘‘420 బ్యాచ్ ఆఖరికి కోర్టులను, జడ్జిలను బెదిరించే స్థాయికి వెళ్లిపోయారు. వీళ్ళపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. జైల్లో ఉండాల్సిన నిందితులు బయట ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో జగన్ గారిని, విజయసాయి రెడ్డి గారిని చూస్తుంటే అర్ధం అవుతుంది. కోర్టులు, న్యాయవాదులు, జడ్జిలపై దాడికి పాల్పడే విధంగా నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి ఉన్మాదంగా వ్యవహరిస్తున్న11 కేసుల్లో ఏ 1గా ఉన్న జగన్, ఏ2 విజయసాయి రెడ్డి గారి బెయిల్ రద్దు చెయ్యాలి’’ అని బుద్దా వెంకన్న ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

 

Related Posts