YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భార్యను దారుణంగా నరికి చంపి తానూ ఆత్మహత్య

భార్యను దారుణంగా నరికి చంపి తానూ ఆత్మహత్య

భార్యను దారుణంగా నరికి చంపి తానూ ఆత్మహత్య
ప్రకాశం ఏప్రిల్ 16 
ఒక భర్త తన భార్యను దారుణంగా నరికి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో జరిగింది. పసుపులేటి రంగారావు (62), భార్య కళావతి (55) విజయవాడ నుంచి 2 నెలల క్రితం వచ్చి ఆవపాడు లో నివాసం ఉంటున్నారు.నిన్న రాత్రి అతను భార్యను కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత అతను కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts