YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

జగ్జీవన్ రామ్ ను కాంగ్రెస్ మోసం చేసింది : బిజేపి నేత లక్ష్మణ్

జగ్జీవన్ రామ్ ను కాంగ్రెస్ మోసం చేసింది : బిజేపి నేత లక్ష్మణ్

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి అంబెడ్కర్ ను జగ్జీవన్ రాం ను విస్మరించింది. మొదటి దళిత ప్రధాన మంత్రి గా బాబు జగ్జీవన్ రాం అవకుండా కుట్రలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. గురువారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో అయన పాల్గోన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దళితుల హక్కులు కాపాడుతూ...దళితుల పక్షాన నిలబడింది. బాబు జగ్జీవన్ రాం ను మూడు సార్లు ఎంపీ పోటీ చేస్తే ఓడించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. మొదటి నుండి దళితులను అవమానించడమే పనిగా పెట్టుకుంది. అప్పటి నుండి కాంగ్రెస్ మోసం చేస్తుంది. అట్రాసిటీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని అయన అన్నారు.

Related Posts