YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తెరాస హయంలో దళితులకు అన్యాయం : టీటీడీపీ నేత ఎల్ రమణ

తెరాస హయంలో దళితులకు అన్యాయం : టీటీడీపీ నేత ఎల్ రమణ

బాబు జగ్జీవన్ రామ్ భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కొనియాడారు. అయన అనేక మంత్రి పదవులు చేపట్టి ఆ పదవులకు వన్నె తెచ్చేవిధంగా ఆయన వ్యవహరించారని అన్నారు. గురువారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో అయన పాల్గోన్నారు. జగ్జీవన్ రామ్ అందరూ ఎదగాలని ఎస్సి ల కృషి కోసం పాటుపడ్డాడు. ఆయన విగ్రహం ఏర్పాటుకు ఎన్టీఆర్ కృషి చేసారని గుర్తు చేసారు. తెలంగాణ బిల్లు విషయంలో ఆయన కుమార్తె మీరకుమారి తెలంగాణ బిల్లు పాస్ చేసింది. నెరేళ్ల బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని రమణ మండిపడ్డారు.

Related Posts