YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

దుర్గ గుడిలో పరోక్ష సేవలు

దుర్గ గుడిలో పరోక్ష సేవలు

దుర్గ గుడిలో పరోక్ష సేవలు
ఇంద్రకీలాద్రి ఏప్రిల్ 17
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో నిత్యకైంకర్యాలు అన్ని ఏకాంత సేవలుగా యధాప్రకారము ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారని ఆలయ  కార్యనిర్వహణాధికారి  ఎం.వి.సురేష్ బాబు  తెలిపారు.   దేశం లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానము లో జరిగే నిత్య ఆర్జిత సేవలలో భక్తులు ప్రత్యక్షముగా పాల్గొనే  అవకాశము లేనందు వల్ల  అన్ని సేవలు ఆలయ అర్చకులుచే  ఏకాంత  సేవలుగా  నిర్వహిస్తున్నారు.  భక్తుల సౌకర్యార్థము  దేవస్థానములో  జరిగే  రుద్ర హోమము,  నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీ చక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలు పరోక్షముగా భక్తుల గోత్ర నామముల తో జరిపిస్తున్నారు. ఈ  క్ష  చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలు పరోక్షముగా  జరిపించుకోనదలచిన  భక్తులు టిక్కెట్లు అన్ లైన్ లో ఆలయ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చాని ఈవో అన్నారు.
 

Related Posts