YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం ఆదుకోకపోతే ఆకలి మంటలతో దాడులు: యనమల

ప్రభుత్వం ఆదుకోకపోతే ఆకలి మంటలతో దాడులు: యనమల

ప్రభుత్వం ఆదుకోకపోతే ఆకలి మంటలతో దాడులు: యనమల
విశాఖపట్నం ఏప్రిల్ 17
నెలల కాలంలో ఒక ముఖ్య మంత్రికి హైకోర్టు యాభై ఐదు సార్లు మొట్టికాయలు వేసిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోకపోతే ఆకలి మంటలతో దాడులు జరుగుతాయని పేర్కొన్నారు. పేర్లు మార్చి అయినా అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా పథకాలను కొనసాగించాలని కోరారు. విశాఖ రాజధాని నేపథ్యంలో కరోనా కేసులు లేనట్టు ప్రభుత్వం సృష్టిస్తోందని యనమల విమర్శించారు.
 

Related Posts