YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

 రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి ఏప్రిల్ 18
పోచంపల్లి మండల కేంద్రంలోని జూలూరు పిఎసిఎస్ సంబంధించిన ధాన్యం కొనుగోలు సెంటర్లలు పి పి సి సెంటర్లు జూలూరు  జగత్పల్లి, పిలయపల్లి,  దేశ్ముకి గ్రామాల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రైతులు పండించిన పంట ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం పోచంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పోచంపల్లి కిరణం అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కలు, శానిటైజర్ నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చేతులమీదుగా పంపిణీ చేశారు.  అలాగే డాక్టర్లు కూడా వాటిని పంపిణీ చేశారు.

Related Posts