YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం ఏఎంఆర్ కాలువలో పడ్డ ట్రాక్టర్..9 మంది మృతి.

నల్లగొండ  జిల్లా పీఏపల్లి మండలం  ఏఎంఆర్ కాలువలో పడ్డ ట్రాక్టర్..9 మంది మృతి.

నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం వాధిపట్ల గ్రామం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది.కూలీలను  తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలో పడింది. వాధిపట్ల గ్రామం నుంచి వ్యవసాయం  పనులకి వెళ్తున్న  కూలీలు. 9 మంది మృతి చెందారు, 19 మందిని సురక్షితంగా వెలికి తీశారు. కూలీలా మృతితో వాలాకుటుంబ సభ్యులు కనీరుమునిరుఅవుతున్నారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వీరిలో ఐదుగురిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
 

Related Posts