నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం వాధిపట్ల గ్రామం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది.కూలీలను తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలో పడింది. వాధిపట్ల గ్రామం నుంచి వ్యవసాయం పనులకి వెళ్తున్న కూలీలు. 9 మంది మృతి చెందారు, 19 మందిని సురక్షితంగా వెలికి తీశారు. కూలీలా మృతితో వాలాకుటుంబ సభ్యులు కనీరుమునిరుఅవుతున్నారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వీరిలో ఐదుగురిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.