YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మల్కాజ్గిరిలో "బస్తి దవాఖాన"ను ప్రారంభించిన మంత్రులు KTR,Lakshma reddy !!

మల్కాజ్గిరిలో  "బస్తి దవాఖాన"ను  ప్రారంభించిన మంత్రులు KTR,Lakshma reddy !!

ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పమే ఈ "బస్తి దవాఖాన"లు.ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని KTR అన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ మల్లా రెడ్డి ,మేయర్ బొంతు రామ్ మోహన్,డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్,GHMC కమీషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు..

Related Posts