ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పమే ఈ "బస్తి దవాఖాన"లు.ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని KTR అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ మల్లా రెడ్డి ,మేయర్ బొంతు రామ్ మోహన్,డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్,GHMC కమీషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు..
Ministers @KTRTRS and Laxma Reddy inaugurated a 'Basti Dawakhana' in Malkajgiri. MP @ChMallareddyMP, Mayor, @bonthurammohan, Dy Mayor, @Babafasiuddin, @CommissionrGHMC, Janardhan Reddy participated in the inaugural ceremony. pic.twitter.com/84JK5dIo2N
— Min IT, Telangana (@MinIT_Telangana) April 6, 2018