YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వైన్ షాపులో దొంగతనం

వైన్ షాపులో దొంగతనం

వైన్ షాపులో దొంగతనం
తిరుపతి ఏప్రిల్ 27
ఏపీ లో మద్యం అమ్మకాల పై  ఏపీ ప్రభుత్వం  ప్రత్యేక దృష్టి సారిస్తోంది.లాక్ డౌన్ సమయంలో వెయ్యి రూపాయలు ధర ఉన్న మద్యం బాటిల్ బ్లాక్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నా రు. మరోవైపు, కొంతమంది మందు బాబులు ప్రభుత్వ మద్యం దుకాణాలను కొల్లగొడుతు న్నారు. తిరుపతి హరిశ్చంద్ర స్మశాన వాటిక వద్ద ఉన్న ప్రభుత్వ వైన్ షాపులో దొంగతనం చేసిన దొంగలు.సుమారు లక్ష ఇరవై వేల రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్ళారు. ఇది ఇంటి దొంగల పనా, లేక బయటి వ్యక్తులు తీసుకో పోయారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెం డెంట్ హనుమంత రావు తెలిపారు.ఈ సంఘటన తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Related Posts