YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు..!!

మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్  అరుదైన రికార్డు..!!

మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ వన్డే లు (192) ఆడిన మహిళా క్రికెటర్ గా కొత్త రికార్డు సృష్టించింది.ముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఎడ్వర్ట్స్‌(191 ) పేరిట ఉండేది. మిథాలీ రాజ్ వన్డేలో 6 ,295 పరుగులు చేసింది.ఇప్పటికే ఆమె ఖాతాలో 6000 పరుగుల మైలు రాయిని అందుకున్న మొదటి మహిళా క్రికెటర్ గా రికార్డు భద్రంగా ఉంది.

Related Posts