YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

పత్తి కొనుగోలు చెయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం....

పత్తి కొనుగోలు చెయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం....

పత్తి కొనుగోలు చెయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం....                            
ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి గండ్రత్ సుజాత...                        
ఆదిలాబాద్ ఏప్రిల్ 29
జిల్లాలో పండించిన పత్తి కొనుగోలుకు ప్రభుత్వ వైఫల్యమే ఆని ఏఐసి సీ,రాష్ట్రా ప్రదాన కార్యదర్శి గండ్రత్ సుజాత అన్నారు బుధవారం విద్యానగర్లోని అమె నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ రైతుల వద్ద నిల్వ ఉన్న ప్రతి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.పత్తి పంట కొనుగోలు కోసం టోకెన్లు పూర్తి స్థాయిలో ఇవ్వాలన్నారు, ప్రతి గ్రామంలో కొందరికి ఇచ్చి మరి కొందరి ఇవ్వడం లేదని ఆరోపించారు. వెంటనే పత్తి కొనాగోలు చెయ్యని యెడల కాంగ్రెస్ పార్టీ తరపున ఆందోళన చేపడతామన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

Related Posts