ఒకే కాన్పులో ఐదుగురికి జన్మ
లక్నో ఏప్రిల్ 30
ఉత్తరప్రదేశ్ లో ని బారాబంకీ కమ్యూనిటీ ఆస్పత్రిలో ఒకే కాన్పులో ఒక మహిల ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. వారిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు వున్నారు. ముగ్గరు శిశువులు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఇద్దరికి శ్వాస కోస ఇబ్బందులు వుండడంతో కాన్పు తరువాత వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని కుట్లూపూర్ కు చెందిన అనితకు ఇది రెండవ కాన్పు. అనిత భర్త కుందన్ చిన్నపాటి వ్యాపారస్థుడు