YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కామన్వెల్త్ లో భారత్ కు మరో స్వర్ణం..!!

కామన్వెల్త్ లో భారత్ కు  మరో స్వర్ణం..!!

ఆస్ట్రేలియా లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల లో భారత జెండ రెపరెపలాడింది.కామన్వెల్త్ లో భారత్ కు మరో స్వరణం లభించింది.ఇప్పటికే 48 కేజీల విభాగం లో మీరాబాయి చాను  ,53 విభాగం లో సంజిత చాను స్వర్ణ పధకం  సాధించారు. ఇప్పుడు నేటి ఉదయం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 77 కేజీల విభాగంలో సతీష్ కుమార్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.  కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకాలను గెలుచుకుంది.
 

Related Posts