అధికారం శాశ్వతం కాదు మంచితనం శాశ్వతం
నీచ రాజకీయాల చేస్తే అడ్డుకట్ట వేస్తా ఆడవారి పైన దౌర్జన్యలు చేస్తే మిమ్మల్ని జైలు కీడుస్తా రౌడీలకు రౌడీ ని మంచివాళ్లకు మంచోడిని
పురుషోతంరెడ్డి
కౌతాళం మే 2
అధికారం శాశ్వతం కాదు మంచితనం శాశ్వతం అనినీచ రాజకీయాల చేస్తే అడ్డుకట్ట వేస్తానని ఎవరిని వదిలిపెట్టె ప్రసక్తి లేదని ఆడవారి పై దౌర్జన్యలు చేస్తే జైలుకు పంపేవరకు వదిలేది లేదని నేను రౌడీలకు రౌడీ ని మంచివాళ్లకు మంచోడిని అని బిజేపీ పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పురుషోతంరెడ్డి ఆవేశం ను వ్యక్తం చేశారు. శనివారం రామకృష్ణ స్థానిక నివాసం లో పాత్రికేయులు సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం దౌర్జనానికి,అరాచకాల ప్రభుత్వం అని నిచ రాజకీయాలు చేస్తే ఎవ్వరిని వదలను ,కమవరం లో మా కార్యకర్త వెంకట రెడ్డి పై దౌర్జన్యం తో వాళ్ళ కుటుంబ సభ్యులకు కించపరిచే మాటలు చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించి వారి25 మనుషులతో కొట్టించడం ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఆడవారి పై దౌర్జన్యలు చేయడం సిగ్గులేదా అని ప్రశ్నించారు.వారిపై కేసులు నమోదు చేశామని వారిని ఎవ్వరిని వదలము వారికి శిక్ష పడేంత వరకు ఎవ్వరిని వదలను అని హెచ్చరించరు.వీరిపై కఠిన చర్యలు తీసుకోక పోతే జైలు కు పంపే వరకు వడలనని హెచ్చరించరు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, యాంకన్న, స్వామి, వెంకట రెడ్డి బారి ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.