YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఆ గ్రామంలో మరో కలకలం

 ఆ గ్రామంలో మరో కలకలం

పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం సాయంపాలెం లో మరో విషాదం నెలకొంది. పెద్దల పంచాయతీ లో న్యాయం జరగలేదని మనస్తాపం తో ఒక దంపతులు పురుగు మందు తాగారు. వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త నాగేంద్ర ప్రసాద్ పరిస్థితి విషమంగా వుంది. రెండు   రోజుల క్రితం ఇదే గ్రామంలో వివాహితను కొడుకు వేధిస్తున్నాడని గ్రామ పెద్దలు అతడి తండ్రిని చెట్టుకు కట్టేసి కొట్టిన విషయం తెలిసిందే.  శనివారం వివాహిత, ఆమె భర్త అత్మహత్యాయత్నం చేయడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. 

Related Posts