YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

శ్రీకాళహస్తిలో వైకాపా శ్రేణుల నిరాహారదీక్ష

 శ్రీకాళహస్తిలో వైకాపా శ్రేణుల నిరాహారదీక్ష

ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైకాపా పార్టీ ఎంపీలకు సంఘీభావం తెలుపుతూ శనివారం  శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక పెళ్లి మండపం వద్ద రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏ మాట చెప్పినా అబద్దాలే అంటూ తెలుసుకోవడానికి ప్రజలకు నాలుగు సంవత్సరాలు పట్టిందంటు 600 అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రిగా గెలిచిన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారు అనుకుంటే కుంటే ప్రత్యేక హోదా మాటే వద్దు అంటూ సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు. మైనారిటీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts