YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా వైరస్ కు ఇద్దరు జవాన్లు బలి

కరోనా వైరస్ కు ఇద్దరు జవాన్లు బలి

కరోనా వైరస్ కు ఇద్దరు జవాన్లు బలి
న్యూ ఢిల్లీ మే 7
కరోనా వైరస్తో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు చనిపోగా, మరో 41 మంది వైరస్ బారినపడ్డారని అధికారులు తెలిపారు. కరోనాతో బీఎస్ఎఫ్ జవాన్లు చనిపోవడం ఇదే తొలిసారి. మొత్తం 193 మంది బీఎస్ఎఫ్ జవాన్లు వైరస్ బారినపడ్డారు. సీఆర్ఫీఎఫ్కి చెందిన ఎస్ఐ గత నెల కరోనా వైరస్తో చనిపోయిన విషయం తెలిసిందే. తూర్పు ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్కు చెందిన 135 మంది జవాన్లకు వైరస్ నిర్ధారణ అయ్యింది.

Related Posts