YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఇది పేదల ప్రభుత్వం

ఇది పేదల ప్రభుత్వం

తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం ఏర్పడిన ప్రభుత్వమని ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వర రెడ్డి అన్నారు.  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వర్గ పరిధిలో ఎన్టీఆర్ భరోసా-పెన్షన్ పంపిణి కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.  ఎన్నికల కల కంటే ముందు రూ 1000, 1500 పెన్షన్ ఇవ్వడం సాధ్యం కాదని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నాయకులు విమర్శించినా,  అవేమీ పట్టించుకోకుండా తమ అధినేత చంద్రబాబు మొక్కువోని దీక్ష తో పేదలకు ఫించన్లు ఇస్తున్నారన్నారు.   ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బ0దులు వచ్చినా  నెలకు రైట్ టైములో పింఛన్ల అందజేస్తున్నామని అన్నారు. శనివారం  మరో విడతగా రెండు వేల పింఛన్లను పంపిణీ చేసారు. 

Related Posts