YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం విదేశీయం

భారత్‌‌లో మరోమారు ముంబై తరహా దాడులకు పాక్ కుట్ర!

భారత్‌‌లో మరోమారు ముంబై తరహా దాడులకు పాక్ కుట్ర!

భారత్‌‌లో మరోమారు ముంబై తరహా దాడులకు పాక్ కుట్ర!
న్యూ డిల్లీ మే 11
 భారత్‌‌లో మరోమారు ముంబై తరహా దాడులకు పాక్ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాల సమాచారం. తాజా పరిణామాలు చూస్తుంటే మే 10వ తేదీన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లష్కర్ ఎ తొయిబా ప్రతినిధులతో సమావేశమయ్యాడు. ఇస్లామాబాద్‌లోని సొంత ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నివాసానికి పక్కనే ఈ ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో పాక్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ బృందం కూడా పాల్గొంది. సముద్ర మార్గం గుండా గుజరాత్‌ లేదా మహారాష్ట్రలోకి ఆయుధాలు పంపేందుకు లష్కర్ ఎ తొయిబా యత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
 

Related Posts