YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ప్రభుత్వ పరిశీలనలొ మద్యం డోర్ డెలివరీ : శ్రీనివాస్ గౌడ్

ప్రభుత్వ పరిశీలనలొ మద్యం డోర్ డెలివరీ : శ్రీనివాస్ గౌడ్

ప్రభుత్వ పరిశీలనలొ మద్యం డోర్ డెలివరీ : శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ మే 12
 రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే మద్యం అమ్మకాల మీద చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నేడు ఆయన మీడియా తో మాట్లాడుతూ... భౌతిక దూరం పాటించని షాపులను సీజ్ చేస్తామన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు గురించి ఆలోచిస్తున్నామన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి కేంద్రం సూచించిన డోర్ డెలివరీ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. టూరిజం ఇప్పటికే నష్టాల్లో కూరుకు పోయిందని.. త్వరలోనే హోటల్ రంగాన్ని ఆదుకుంటామన్నారు.

Related Posts