YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కిరాణ వ్యాపారి దారుణ హత్య

కిరాణ వ్యాపారి దారుణ హత్య

కిరాణ వ్యాపారి దారుణ హత్య
గుంటూరు మే 12,
చిల్లర కొట్టు వ్యాపారి దారుణ హత్యకు గురైన  ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  గ్రామానికి చెందిన చిల్లర కొట్టు వ్యాపారి పులిపాటి రాధాకృష్ణమూర్తి...భార్య వెంకట నరసమ్మ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చే సారు. ఈ సంఘటనలో భర్త రాధాకృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందగా భార్య తీవ్ర గాయాలు కావడంతో మొదట అమరావతి నుండి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.

Related Posts