YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో భరోసా నింపాలి: చంద్రబాబు

ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో భరోసా నింపాలి: చంద్రబాబు

ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో భరోసా నింపాలి: చంద్రబాబు
అమరావతి మే 12
టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో అన్యాయం జరిగిన వారికి న్యాం చేసే బాధ్యత తెలుగుదేశంపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కోల్పోయిన కుటుంబ సభ్యులను తీసుకురాలేం కానీ, బాధితుల్లో భరోసా నింపాలని సూచించారు. వారి భవిష్యత్తు కోసం, ఆరోగ్యం కోసం చేయగలిగిన సాయం చేద్దాం. కాగా, ఈ సర్వసభ్య సమావేశంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిని ఈ సమావేశంలో ఎక్కడివారక్కడ మౌనం పాటించి సంతాపం తెలిపారు.

Related Posts