YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కోయంబేడు వెళ్లిన డ్రైవర్ల ను కర్నూల్ క్వరెంటైన్ తరలింపు

కోయంబేడు  వెళ్లిన డ్రైవర్ల ను కర్నూల్ క్వరెంటైన్ తరలింపు

కోయంబేడు  వెళ్లిన డ్రైవర్ల ను కర్నూల్ క్వరెంటైన్ తరలింపు
డోన్ మే 15
కోయంబేడు వెళ్లిన డ్రైవర్ల లను కర్నూలు క్వరెంటైన్ కు తరలించడం జరిగింది, స్థానిక డోన్ బస్టాండ్ లో తమిళనాడులో ని కోయంబేడు వద్ద కు 7 మంది డ్రైవర్లు వెళ్లడం జరిగింది, వారికి కరోన వైరస్ టెస్ట్ కోసం క్వరెంటైన్ తరలివచ్చారు, డ్రైవర్ల కు కరోన వైరస్ వ్యాప్తి పట్ల      డోన్ యం ఆర్ ఓ నరేంద్రనాథ్ రెడ్డి,మునిసిపల్ కమిసనర్ కె యల్ యన్ రెడ్డి,ఎంపీడీఓ శ్రీనివాసులు, పట్టణ సి ఐ సుబ్రహ్మణ్యం కౌన్సెలింగ్ ఇచ్చారు, అనంతరం కర్నూలులో క్వరెంటైన్ కు పంపడం జరిగింగి, ఈ కార్యక్రమంలో   డాక్టర్లు ప్రభాకర్ రెడ్డి, భాస్కర్, ఆరోగ్య విస్తరణ అధికారి కృష్ణ మోహన్,చెన్నయ్య ,సచివాలయ సిభంది ,పోలీసులు పాల్గొన్నారు

Related Posts