YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహారాష్ట్రలో భూకంపం

మహారాష్ట్రలో భూకంపం

 ఈ మధ్య దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి వణికిస్తున్నది. రీసెంట్‌గా మణిపూర్‌లో కంపించిన భూమి ఇప్పుడు మహారాష్ట్రలో కంపించింది. కొయినాలో ఇవాళ ఉదయం 11.36 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.6గా నమోదైంది. అయితే.. భూమి స్వల్పంగానే కంపించడం వల్ల ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు.

Related Posts