YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆర్టీసీ విలీనం పేరుతో 6వేల మందిని తొలగించారు

ఆర్టీసీ విలీనం పేరుతో 6వేల మందిని తొలగించారు

ఆర్టీసీ విలీనం పేరుతో 6వేల మందిని తొలగించారు
చంద్రబాబు
అమరావతి మే 20(
ఆర్టీసీ విలీనం పేరుతో 6వేల మందిని తొలగించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇకనైనా ప్రజలు మేల్కొనకపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. టీడీపీ పోరాటానికి ప్రజలు సహకరించాలని కోరారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా గురువారం టీడీపీ నేతల దీక్షలు చేస్తున్నట్లు ప్రకటించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది పోరాటం చేసి కరోనాను కట్టడి చేస్తే.. తిక్క సీఎం మద్యం షాపులు ఓపెన్‌ చేయించి మళ్లీ మొదటికి తెచ్చారని ధ్వజమెత్తారు. మద్యం షాపుల్లో టీచర్లతో పని చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఎలా కట్‌ చేస్తారు.. వాళ్లు ఎలా జీవించాలని నిలదీశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

Related Posts