YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి

విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి

విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి
కౌతాళం మే 22
ప్రజలు కష్టాల్లో అదుకోలేని వైసీపీ ప్రభుత్వం, అసమర్థత కు నిదర్శనం అని పెంచిన విద్యుత్ చార్జీలు నిరసనగా శుక్రవారం, స్థానిక బసవన్న గుడి దగ్గర జనసేన నాయకులు రామాంజనేయులు నిరాహారదీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు నిరసనలు తెలుపు చున్నాము అని  విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపెరని,కరోన కష్టాల్లో విద్యుత్ చార్జీలు పెంచుతారా, పనులు లేని  ప్రజలు ఉసురు తీస్తారా ఒకఛాన్స్ ఇమ్మంది ఇందుకేనా అని మండిపడ్డారు. వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గించాలని, పాత శ్లాబ్ విధానమే కొనసాగించాలని,లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లును రద్దు చేయాలని,కోరారు.ప్రభుత్వ భూములు వేలానికి బిల్డ్ ఏ పి సంబంధించిన జీఓ ను రద్దుచేయాలని వ్యక్తం చేశారు. ఈ నిరసన దీక్షలో జనసేన నాయకులు రామాంజనేయులు, యాకోబు, రాజు, గురు, వినోద్, నరసింహ,మురారి  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts