YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మన ఎంపీలు కేంద్రంపై వీరోచితంగా పోరాడుతున్నారు - సీఎం చంద్రబాబు

మన ఎంపీలు కేంద్రంపై వీరోచితంగా పోరాడుతున్నారు - సీఎం చంద్రబాబు

మన ఎంపీలు కేంద్రంపై వీరోచితంగా పోరాడుతున్నారు. అదే స్ఫూర్తితో అధికార యంత్రాంగం పనిచేయాలి. అభివృద్ధి పనులు నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఈ ఏడాది నరేగా నిధులు రూ.10వేల కోట్లు వినియోగించుకోవాలి. ఏదో సాకుతో నిధులు నిలిపివేసే అవకాశం కేంద్రానికి ఇవ్వొద్దు.

Related Posts