YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

Trending : పూరి-చోలే తిని దీక్ష చేస్తున్నారు - కాంగ్రెస్ పై బీజేపీ మండిపాటు

Trending : పూరి-చోలే తిని దీక్ష చేస్తున్నారు - కాంగ్రెస్ పై బీజేపీ మండిపాటు

ఇవ్వాళా దళితులపై అమానుష దాడులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరాహార దీక్ష పిలుపు నేపథ్యంలో నెట్టింట్లో ఒక పిక్ వైరల్ అవుతుంది అది దేని గురించి అంటే : కాంగ్రెస్ ఒక్క రోజు ఫాస్టింగ్ పేరిట డ్రామాలు ఆడుతుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు, నిరాహార దీక్ష కంటే ముందు కాంగ్రెస్ లీడర్లు పూరి-చోలే తిని దీక్ష చేస్తున్నారు అని సోషల్ మీడియా లో ఈ చిత్రం వైరల్ అవుతుంది..

Related Posts