YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మందుపాతర పేలుడు..ఇద్దరు జవానుల మృతి

మందుపాతర పేలుడు..ఇద్దరు జవానుల మృతి

ఛత్తీస్ గఢ్ అడవులు మరోసారి రక్తమోడాయి. తాజాగా  బీజాపూర్ జిల్లా మహాదేవ్ ఘాట్  లోని సీఆర్ఫీఎఫ్ 85 బెటాలియన్ కు అతి తగ్గరలో తమ ఉనికిని చాటారు మావోయిస్టులు. క్యాంపుకు 300 మీటర్ల దూరంలో ప్రధాన రహదారిపై మందుపాతరను పేల్చి వేసారు.

ఈ నెల 14 ప జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభకు వ్యతిరేకంగా వరుస ఘటనలకు మావోయిస్టులు పాల్పడుతున్నారు. బీజాపూర్ జిల్లా కూట్రూ మార్గంలో జవాన్లు ప్రయాణించే బస్ ను బ్లాస్ట్ చేసిన ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు, కమాండో దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

Related Posts