YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 జూన్ 6 వరకు గుంటూరు మిర్చి యార్డు మూసివేత

 జూన్ 6 వరకు గుంటూరు మిర్చి యార్డు మూసివేత

 జూన్ 6 వరకు గుంటూరు మిర్చి యార్డు మూసివేత
గుంటూరు జూన్ 2
ఈ నెల 6వ తేదీ వరకు గుంటూరు మిర్చి యార్డును మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్-19 కేసులు పెరుగుతూ..పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే రెండు నెలలకు పైగా యార్డును మూసివేశారు. అయితే ప్రభుత్వం సడలింపులు ఇవ్వడడంతో.. వారం రోజుల క్రితమే యార్డులో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.  మంగళవారం వచ్చిన సరకును మాత్రమే క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మిర్చి యార్డు మూతపడనుంది

Related Posts